Crime News : వరకట్న వేధింపులకు భరించలేక 5 నెలల గర్భిణీ బలి…

Crime News : కాలం మారుతూనే ఉంటుంది తప్ప మహిళలపై అఘాయిత్యాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరో ఒకరిపై నిత్యం దాడులు జరగడం చూస్తూనే ఉంటున్నాం. అలానే మృగాళ్ల కర్కశత్వానికి అభాగ్యులైన మహిళకు నెలకొరుగుతూనే ఉంటున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు తాజాగా మళ్ళీ చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పెడనలో … Read more

Extra Marital Affair : ఆ విషయం బయట పడుతుందని కన్న కూతురునే కడతేర్చిన కసాయి తల్లి..!

Extra Marital Affair : కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు వావి వరుసలు మర్చిపోయి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధం ముసుగులో తమ సంబంధం బయటపడుతుందన్న కారణంతో హత్యలు చేయడానికీ కొందరు వెనుకాడటం లేదు. కన్న బిడ్డలని కూడా కడతేర్చడానికి వెనుకాడడం లేదంటే వారు ఇంతకు దిగజారిపోతున్నారో ఆలోచించాలి. తాజాగా తెలంగాణ లోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీత అనే మహిళతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల కూతురు ఉంది. … Read more

Crime News: నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు… ఒక్కో కోర్సుకు ఒక్కో రేటు!

Crime News: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మలక్‌పేట్ – ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్ రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అలానే ముఠా సభ్యుల నుంచి ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పెద్ద సంఖ్యలో … Read more

Man Rape Dog : కామంతో కళ్ళు మూసుకుపోయి… చివరికి కుక్కను కూడా అలా!

man-raped-dog-in-hyderabad-know-full-details-about-it

Man Rape Dog : నేటి సమాజంలో కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతలా దిగజారిపోతున్నారంటే మనుషుల నుంచి నోరు లేని మూగ జీవాలను కూడా వదలని దుస్థితికి చేరారు. తాజాగా శునకంపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడి కథ బట్టబయలైంది. ఈ దారుణం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా… సీసీ ఫుటేజ్ గమనించిన స్థానికులు ఆ ఘటనను చూసి నివ్వెరపోయారు. ఆ వెంటనే జంతు హక్కుల కార్యకర్తలకు పంపడంతో ఈ … Read more

Crime News : చిట్టీల పేరుతో భారీ మోసం… ఏకంగా 2.5 కోట్లుతో ఉడాయించిన జంట !

Crime News : చిట్టీల పేరుతో బారి మోసం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నెల నెల కొంచెం కొంచెం కూడబెట్టి చిట్టీలలో సొమ్ము దాచుకుంటున్న ప్రజలను నమ్మించి రూ. 2.5 కోట్లతో ఉడాయించారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులు మద్దిరాల పద్మ, విజయ్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్నారు. … Read more

Crime News : కొత్త స్టైల్లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ దొంగ పోలీస్… డబ్బు కోసం ఎంతకు దిగజారాడో !

tamilnadu-police-arrested-in-nellore-for-smuggling-star-tortoises

Crime News : ఈజీగా డబ్బు సంపాదించడం కోసం కొందరు వక్ర మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కాగా అలాంటి అన్యాయాలు జరగకుండా… అక్రమార్కుల తాట తీయాల్సిన పోలిసే ఈ కేసులో ట్రాక్ తప్పాడు. డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకొని అతను రాంగ్ రూట్ లోకి వెళ్ళాడు. ఈ కారణంగా పలువురికి బేడీలు వేయాల్సిన ఆ వ్యక్తి… ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆ స్టోరీ ఎంతో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే… అరుదైన వన్యప్రాణి సంపదను … Read more

Crime News : కట్టుకున్న భార్యని కడతేర్చిన కిరాతకుడు… షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి !

husband-killed-his-wife-in-vizianagaram-district

Crime News : మారుతున్న కాల క్రమేనా మహిళలపై అఘాయిత్యలు పెరుగుతున్నాయి తప్ప… తగ్గడం లేదు. తల్లి, చెల్లి, అక్క, భార్య అనే తేడా లేకుండా అందరిపై దాడి జరిగిన ఘటనలు కోకొల్లలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యని ఆమె భర్త పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోడిమెరక గ్రామంలో చోటు … Read more

Crime News : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం.. కల్తీ కల్లుకు అయిదుగురు బలి !

5-men-dies-in-east-godavari-district-due-to-drinking-false-palm-wine

Crime News : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొదట ఇద్దరు మృతి చెందగా… కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. పూర్తి వివరాలలోకి వెళ్తే… జిల్లా లోని రంపచోడవరం … Read more

Red Sandals Smuggling : ఎర్ర చందనం అక్రమ రవాణా ఘటనకు బ్రేక్… ఇంట్లోకి దూసుకెళ్లిన కారు !

Red Sandals Smuggling : ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు రిజిష్ట్రేషన్ కలిగిన కారు ఈరోజు తెల్లవారు జామున 5 గంటల సమయంలో చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం, పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి కన్నలి గ్రామం ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి ఒక ఇంట్లోకి … Read more

Crime News : ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చెల్లి… చివరికి ఏమైందంటే ?

shocking-incident-happened-in-medak-district-sisters-financial-rivalry

Crime News : సొంత సోదరి పైనే అక్క పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పుట్టింటి వారి తరఫున వారసత్వంగా సంక్రమించే ఆస్తి కోసం అక్కపై చెల్లెలు పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించగా… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. పోలీసుల కధనం ప్రకారం… … Read more

Join our WhatsApp Channel