Kommu Senagalu : శనగలు తీసుకోవడం వల్ల ఇన్ని రకాల లాభాలున్నాయా..?
Kommu Senagalu : శనగలను చాలా మంది ఉడికించి తీసుకుంటారు.అయితే ఉడికించి తీసుకున్నా, కర్రీ రూపంలో తయారు చేసి తీసుకున్నా.శనగలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.అయితే ఎంతో రుచిగా ఉండే శనగలు ఆరోగ్య ప్రయోజనాలు ...
Jio New Offer : జియో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.. కేవలం 899 రూపాయలకే ఇన్ని రోజుల వాలిడిటీనా.?
Jio New Offer : రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 899 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ డేటా ...
నెట్టింట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియా శర్మ.. ఆమెపై వచ్చిన ట్రోల్స్ పై ఏమంటుందంటే..?
నియా శర్మ సోషల్ మీడియాలో మహిళలను అవమానించే ట్రోల్స్ను ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం తన తాజా మ్యూజిక్ వీడియో ‘ఫూంక్ లే’ విజయంలో దూసుకుపోతోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో నటి ఆన్లైన్ ట్రోల్లను ఎలా ఎదుర్కొంటుందో ...
Today Horoscope : ఈ రోజు ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది..!
Today Horoscope : మేషం:ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. వృషభం: నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్టిస్తారు. ...
Guppedantha Manasu: స్పృహలోకి వచ్చిన మహేంద్ర.. షాక్ లో ఉన్న జగతి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుకుందాం. మహేంద్రను హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తర్వాత జగతి కంటతడి పెట్టేస్తుంది. దానికి ...
Karthika Deepam: అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్న డాక్టర్ బాబు.. కంట నీరు పెడుతున్న వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప, రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అనుకుంటూ.. ప్రకృతి వైద్యశాల చూడడానికి వస్తుంది. ...
అభివృద్ధి, సుపరిపాలన బిజెపి ఎన్నికల ఎజెండా: యూపీ సీఎం ఆదిత్యనాథ్..!
బిజెపి అభివృద్ధి, సుపరిపాలన మరియు జాతీయవాదానికి ఎన్నికల ఎజెండాగా ప్రాధాన్యత ఇస్తుండగా, ఇతర పార్టీలు రాజవంశ మరియు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ...
Narendra Modi : మోడీ ప్రాణాలకు ముప్పు.. అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు..!
గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులకు ముప్పు పొంచి ఉందని తొమ్మిది పేజీల ఇంటెలిజెన్స్ ఇన్పుట్ సూచించింది.గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర ...














