ఈరోజు రాశి ఫలాలు, గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు,కేతు రాహు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకి ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశి.. ఈ రాశి వాళ్ళకి గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభప్రదం.
వృశ్చిక రాశి… ఈ రాశి వాళ్లు ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
కుంభ రాశి.. ఈ రాశి వాళ్లకి విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.