Naga Chaitanya: బాలకృష్ణకి అల్లుడయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న నాగచైతన్య… కారణం అదే..?

Naga Chaitanya: చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నాయి. అటువంటి కుటుంబాలలో నందమూరి కుటుంబం అక్కినేని కుటుంబం మెగా కుటుంబం ఒకటని చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేదని తరచూ ఇరు కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్లే వారిని సమాచారం. అయితే వారి వారసులైన బాలకృష్ణ, నాగార్జున మధ్య కూడా అంతే మంచి అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత … Read more

YS Bharathi : వైఎస్ విజయమ్మ రాజీనామాతో పార్టీలో మొదలైన కొత్త చర్చ.. వైఎస్ భారతి రాజకీయాలలోకి రానున్నారా?

YS Bharathi

YS Bharathi : వైసీపీ ప్లీనరీ సమావేశాలలో భాగంగా నేడు అనూహ్యమైన అనుకొని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో తన అవసరం తనకు ఎంతగానో ఉందని ఈ ప్లీనరీ సందర్భంగా తన రాజీనామాను ప్రకటించారు. ఈ విధంగా వైయస్ విజయమ్మ రాజీనామా … Read more

Vijayasanthi : సీఎం కేసీఆర్​పై ఫైర్ అయిన రాములమ్మ..!

Vijayshanti fires

Vijayasanthi : సినీనటి, బీజేపీ నేత అయిన విజయశాంతి…సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఆ పరమ శివుడు నీపై మూడు కన్ను తెలుస్తాడు అని అన్నారు. నీ ఆగడాలని చూస్తూ ఊరుకోడని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె దీక్ష చేపట్టారు . ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి పై నిప్పులు చెరిగారు. రాజన్న ఆలయానికి ఒక సంవత్సరానికి సుమారు వంద కోట్ల రూపాయిలు పైగా … Read more

MP GVL Narasimharao : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే గుడ్ న్యూస్ : ఎంపీ జీవీఎల్ నరసింహరావు

MP GVL Narasimharao : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర పడుతుందని, తమ పయనం జనసేన తోనేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేసేందుకు నితిన్‌ గడ్కరీ ఏపీకి వచ్చారు. ఏపీ సీఎం జగన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు … Read more

అభివృద్ధి, సుపరిపాలన బిజెపి ఎన్నికల ఎజెండా: యూపీ సీఎం ఆదిత్యనాథ్..!

బిజెపి అభివృద్ధి, సుపరిపాలన మరియు జాతీయవాదానికి ఎన్నికల ఎజెండాగా ప్రాధాన్యత ఇస్తుండగా, ఇతర పార్టీలు రాజవంశ మరియు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గౌతమ్ బుద్ధ్ నగర్‌కు అధికారిక పర్యటనలో ఉండగా, ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తుపాకీలకు శిక్షణ ఇచ్చారు, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సంస్థ క్రిమినల్ రికార్డులు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసిందని ఆరోపించారు. అభివృద్ధి, సుపరిపాలన, … Read more

Narendra Modi : మోడీ ప్రాణాలకు ముప్పు.. అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు..!

గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులకు ముప్పు పొంచి ఉందని తొమ్మిది పేజీల ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ సూచించింది.గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు హెచ్చరిక అందింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీ మరియు ఇతర ప్రముఖులకు ముప్పు ఉందని సూచించింది. ఐదు మధ్య ఆసియా దేశాలు, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, … Read more

నరసాపురంలో నవ్వుల పాలయ్యేది ఎవరు..?

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతోంది.ఈ ఏడాది చివర్లోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వైసిపి రెబెల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశా రఘురామకృష్ణంరాజు రాజీనామా ఉండవచ్చు.రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లోగా నర్సాపురం … Read more

సీనియర్ల విషయాల్లో రేవంత్ రెడ్డికి సంచలన విషయాలను చెప్పిన రాహుల్.. ఏంటవి.?

కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, అధికారం దిశగా అడుగులు వేయించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ఇతర నేతలు మాత్రం కలిసి రావడం లేదు. పార్టీ కొంచెం ఊపు వస్తుందనుకుంటున్న సమయంలోనే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువయ్యారు. ఆ పార్టీలో అది సహజమే అయినా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతే కష్టమే.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన దగ్గర్నుంచి పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు … Read more

తెలంగాణ విద్యా సంస్థల్లో సెలవులు పొడగింపు.. ఎందుకంటే..?

కరోనా నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో భౌతికంగా తరగతులు కష్టమని అభిప్రాయంతో విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈనెల 17వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ నెల 20 వరకు కరోనా … Read more

Punjab Elections : సీఎం చన్ని ఆ 2 స్థానాల్లో పోటీ ఎందుకు చేస్తున్నారో తెలుసా ..?

punjab-elections-do-you-kno

Punjab Elections : పంజాబ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేయనున్నారు. సీఎం చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సిఇసి) సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. ఇందులో అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరిగాయి. పంజాబ్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదల కానుంది. ఆసక్తికరంగా, ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో చమ్‌కౌర్ సాహిబ్ … Read more

Join our WhatsApp Channel