Systematic Withdrawal Plan : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల 2 లక్షలు పెన్షన్ పొందే అవకాశం..!

opportunity-to-get-2-lakh-pension-every-month-after-retirement

Systematic Withdrawal Plan : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా ఎంతోకొంత డబ్బు పెన్షన్ రూపంలో అందుతుంది. ప్రతి నెల 2 లక్షల రూపాయలు పెన్షన్ పొందాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల స్థిర ఆదాయం పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్). ఈ పథకం ద్వారా రిస్క్ లేకుండా ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో … Read more

PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన పథకం కింద 2 వేలు పొందాలంటే ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి …?

if-you-want-to-get-2000-under-pm-kisan-yojana-scheme-you-have-to-make-sure-that-these-mistakes-do-not-do

PM Kisan Yojana : కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఇప్పటికే ఎన్నో పథకాలను రూపొందించి ఆ పథకాల ద్వారా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 6 వేల రూపాయలు రైతులకు అందజేస్తోంది. ఈ క్రమంలో మే 31వ తేదీ 11వ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వార … Read more

PM Tractor Yojana : రైతన్నకు సగం ధరకే ట్రాక్టర్ అందించే పథకం.. ఆ పథకం గురించి ఈ విషయాలు తెల్సుకోండి..!

A scheme to provide a tractor at half price to the farmer do you know about the scheme

PM Tractor Yojana : ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయటం రైతన్నకు చాలా భారంగా మారిపోయింది. ఈ రోజుల్లో వ్యవసాయ కూలి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఆదాయం కూలి ఖర్చులకు సరి పోవటంతో రైతులు పంటలు పండించడానికి ఆసక్తి చూపటం లేదు. అందువల్ల వ్యవసాయంలో కూలి ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వాలు యంత్రికరణ ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర … Read more

Ap Movie Ticket Issue : ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో కొత్త మార్గదర్శకాల విడుదల ..!

Ap Movie Ticket Issue

Ap Movie Ticket Issue : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ టికెట్ల విక్రయం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో దుమారం రేగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ఆన్లైన్ అమ్మకాలను జస్ట్ టికెట్స్ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆన్లైన్ టికెట్ల విషయాల గురించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలలో టికెట్ల ధరలు, … Read more

PM KISAN : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 11 వ ఇన్స్టాల్ మెంట్ కు వారు మాత్రమే అర్హులు..?

PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు … Read more

Google play store: యాప్ లకు షాక్ ఇచ్చిన గూగుల్.. ప్లే స్టోర్ యాప్ అప్డేట్ తప్పనిసరి!

Google play store: ప్రస్తుతం మనుమున్న జనరేషన్ లో మొబైల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ చేతిలో ఉంది అంటే ఇంకేం అవసరం లేదన్నట్టుగా మారిపోయింది. ఏదైనా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అది హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మితి మీరిన వినియోగం కూడా ఒక్కోసారి చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా ఈరోజుల్లో అంతా డిజిటల్ ప్రపంచంగా మారిపోయింది. క్యాష్ లెస్ ట్రాన్ సాక్షన్స్ కే యువత మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల … Read more

AP News: జగనన్న కాలనీలో పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా… అయితే మీకిది శుభవార్తే!

AP News: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన తన మేనిఫెస్టోలో నవరత్నాలు గురించి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నవరత్నాలలో భాగంగా పక్కా ఇంటి నిర్మాణాన్ని చేపడతామని జగన్ ప్రకటించారు.ఈ క్రమంలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఆ ఇంటి మహిళా పేరు పైన స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే జగనన్న కాలనీలలో భాగంగా జగనన్న ప్రభుత్వం 350 … Read more

CM KCR: పంజాబ్ తరహాలో రైతు ఉద్యమానికి పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్!

CM KCR: పంజాబ్లో రైతు చట్టాల కోసం రైతులు పెద్దఎత్తున దీక్షలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ప్రభుత్వం ఈ దీక్షను విరమించేలా చేయడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రైతులు మాత్రం పట్టు విడవకుండా దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రైతులు ఉద్యమాలకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమం … Read more

Join our WhatsApp Channel