Gold Prices Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. సోమవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.80 ప్రియమైంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.110 మేర పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.53,140గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,140 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,430గా ఉంది.
- జాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,140గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
- ద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.53,140గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 3 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,932 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.68 డాలర్లుగా ఉంది.
Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్లో సైకిల్పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!