వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rice: బియ్యం కొనగానే వండకండి.. ఇలా చేస్తే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దూరం!

Rice: దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారికి బియ్యమే ప్రధాన ఆహారం. కనుక ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మనం ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొందరు నెలకు సరిపడా, మరికొందరు ఏడాదికి సరిపడా.. నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక పరిష్కారాన్ని చేయడం వల్ల అవి మనకు, మన కుటుంబ సభ్యులకు లాభాన్ని చేకూర్చుతాయి. ఈ పరిష్కారాన్ని చేయడం ... Read more

By Vinod Kumar

Published on: June 18, 2022 10:00 AM

Updated on: June 18, 2022 9:00 AM

---Advertisement---

Rice: దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారికి బియ్యమే ప్రధాన ఆహారం. కనుక ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మనం ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొందరు నెలకు సరిపడా, మరికొందరు ఏడాదికి సరిపడా.. నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక పరిష్కారాన్ని చేయడం వల్ల అవి మనకు, మన కుటుంబ సభ్యులకు లాభాన్ని చేకూర్చుతాయి. ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

బియ్యం ఇంటికి తీసుకురాగానే వెంటనే అందులో నుండి గుప్పెడు బియ్యాన్ని తీస్కొని వాటిని ఇష్ట దైవం ముందు ఉంచి కళ్లు మూస్కొని నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల ఆ బియ్యంలో మంచి గుణాలు చేరుతాయి. ఈ బియ్యాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లేదా వీటని తినడం వల్ల ఇంట్లోని వారందరికీ లాభాలు, మంచి ఫలితాలు అందుతాయి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకున్న వెంనటే ఈ విధంగా చేసిన తర్వాతే వాటిని తినడానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel