Cough syrup : భారతదేశంలోని ప్రముఖ కంపెనీ తయారు చేసే దగ్గు, జలుబు సిరప్ ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ బుదవారం హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణించిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేశారు ఆరోగ్య నిపుణులు. ఢబ్ల్యూహెచ్ఓ తన వైద్య ఉత్పత్తుల ప్రయోగశాల పరీక్షల్లో ఈ సంస్థ ఉత్పత్తులైన దగ్గు, జలుబు సిరప్ లలో అధిక మొత్తం డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలో కనుగొనబడ్డాయని పేర్కొ్ంది. అవి పిల్లల ఆరోగ్యానికి మంచివి కావని, పిల్ల్లల్లో ఈ సిరప్ లు మూత్ర పిండాలను పాడు చేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారి తీస్తున్నాయని తెలిపింది.

WHO Alert on four indian cough syrups as 66 gambian kids died
డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో ఈ ఉత్పత్తి గురించి హెచ్చరిక జారీ చేసింది. వివాదాస్పద ఉత్పత్తులు గాంబియాలో ఇప్పటి వరకు కనుగొనబడ్డాయి. ఇప్పుడు దీన్ని ఇతర దేశాల్లో కూడా పంపిణీ చేయవచ్చచు. కనుక ఈ విషయంలో భారత ప్రభుత్వం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గత నెలలో గాంబియాలో 60 మంది పిల్లలు మరణించారు. ఈ చిన్నారులు తాగిన దగ్గు సిరప్ వల్లనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని… ముఖ్యంగా చిన్నారుల్లో కిడ్నీల సమస్య తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. చిన్నారుల మరణాలకు గల కారణాలపై ప్రభుత్వం ఈరా తీస్తోంది.
“#Cholera is deadly, but it’s also preventable and treatable. With the right planning and action, we can reverse this trend”-@DrTedros
— World Health Organization (WHO) (@WHO) October 5, 2022
Advertisement
Read Also : Husband Wife Secrets : పెళ్లాం ఊరెళ్తే.. భర్తలు చేసే పనులు ఏంటో తెలుసా?