PM Modi : ప్రధాని మోదీని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఓ ఆగంతకుడు జాతీయ దర్యాప్తు సంస్థ కు మెయిల్ పంపాడు. అలాగే తన వద్ద ఉన్న 20 కిలోల ఆర్డీఎస్క్ తో దేశ వ్యాప్తంగా వేల మందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అందులో వివరించాడు. మొత్తం 20 ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్లు పేర్కొన్న ఆగంతకుడు 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వివరించాడు. అలాగే వీలైనంత త్వరగా ప్రధాని మోదీని … Read more

Group 1 Notification : గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…!

Group 1 Notification

Group 1 Notification : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీపీఎస్సీకి సంబంధించి 292 పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 110 గ్రూప్-1 పోస్టులు, 182 గ్రూప్-2 పోస్టులు కలిపి మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో గ్రూప్ 1, 2 … Read more

Acid Attack : దుర్వాసన వచ్చే చికెన్ అమ్ముతున్నాడంటూ యాసిడ్ దాడి..!

Acid Attack : ఉదయమే వచ్చి చికెన్ తీసుకెళ్లారు. ఇంటికెళ్లి రుచిగా కూర వండించుకున్నారు. కానీ తింటుంటే మాత్రం చికెన్ దుర్వాసన రావడం గుర్తించారు. అంతే దీనికంతటికి కారణం చికెన్ షాప్ యజమానే అంటూ ఆగ్రహంతో చికెన్ సెంటర్ వద్దకు వెళ్లారు. యజమానితో గొడవకు దిగారు. తీవ్ర ఆగ్రహానికి లోనై ఒక్కసారిగా యాసిడ్ తో దాడి చేశారు. షాప్ యజమానే కాదు.. అక్కడున్న మరో పది మందిపై కూడా యాసిడ్ దాడికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. … Read more

KCR Biopic : కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ ఆర్జీవీ సంచలన కామెంట్స్..!

KCR Biopic

KCR Biopic : కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ చెప్పారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్టు పెద్ద కష్టమేం కాదని… తన మెదడులోనే ఉందన్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ అభిమానులంతా ఆర్జీవీకి కృతజ్ఞతలు చెబుతన్నారు. కావాలనే ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఈ సినిమా తీయబోతున్నారంటూ మరి కొందరు చెబుతున్నారు. డేంజరస్ … Read more

ORR Toll Charges : ఈరోజు నుంచే ఓఆర్ఆర్ పై పెరిగిన టోల్ ఛార్జీల వసూలు

ORR Toll Charges

ORR Toll Charges : హైదరాబాద్ ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్)పై పెరిగిన టోల్ ఛార్జీలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్.. 3.5 శాతం నుండి 5 శాతం వరకు ఛార్జీలను పెంచింది. వాహనదారులకు కిలో మీటరుకు 7 పైసల నుంచి 53 పైసల వరకు భారం పడుతుంది. టోల్ ఛార్జీల పెంపుదలతో నెలవారీ పాస్ ఛార్జీలు కూడా పెరిగినట్లే. వాహనాల కేటగిరీ ఆధారంగా ప్రతి … Read more

Lpg Cylinder Prices : వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై భారీ బాదుడు.. ఎంతో తెలుసా?

Lpg Cylinder Prices

Lpg Cylinder Prices : అన్నింటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటీ రెండూ కాదు ప్రతి దాని ధర పైపైకి ఎగబాకుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అన్నింటి ధరలు పెరుగుతాయని చాలా మంది భావించారు. అందరూ అనుకున్నట్లుగానే, విపక్షాలు విమర్శలు చేసినట్లుగానే ధరల మోత మోగుతోంది. పెట్రోల్ రేట్ల నుండి గ్యాస్ వరకూ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. పెట్రోల్ ధరలను రోజూ పెంచుతూనే ఉన్నారు. వారం రోజుల్లో రూ.9 లు పెంచారు. … Read more

Petrol Price : నేడు పెరగని పెట్రోల్ ధరలు.. ఇక ఆగినట్లేనా?

Petrol Price : గత పది రోజుల నుంచి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం పది రోజుల్లోనే 9 సార్లు పెరిగాయి. అయితే నిన్న దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​, డీజిల్​పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. అయితే ఈరోజు ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకడపోవడం సామాన్య ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే అంశమే. … Read more

Gold Prices Today : స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Prices Today : ఏపీ, తెలంగాణలో బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. ఈరోజు కూడా అదే ధర కొనసాగుతోంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది. నిన్నటితో పోలిస్తే… తులం వెండి ధర 8 రూపాయలు తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర 71 … Read more

Lord Ganesha : పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలో తెలుసా?

Lord Ganesha

Lord Ganesha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికే ప్రథమ పూజ చేస్తాం. ఆ తర్వాతే మనం చేయాలనుకున్న అసలు పూజలు, వ్రతాలు చేస్తుంటాం. అయితే ఇది పురాణ కాలం నుంచే వస్తోంది. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు. దేవుడి గదిలో పెట్టుకొమ్మని కొందరు, … Read more

Join our WhatsApp Channel