Mahesh babu : బిల్ గేట్స్ ను కలిసిన మహేష్ బాబు దంపతులు.. ఎక్కడో తెలుసా?

Mahesh babu : మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ వెండి తెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. అయితే మిల్క్ బాయ్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే విదేశాల్లో వెకేషన్ కోసం వెళ్లిన ఆయన.. అక్కడే బిల్ గేట్స్ ను కలిశారు.

Mahesh babu and namratha shirdhkar met bill gates in new york
Mahesh babu and namratha shirdhkar met bill gates in new york

అమెరికా పర్యటనలో భాగంగా వెళ్లిన ఆయన న్యూయార్క్ లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కలిశారు. అయితే సూపర్ స్టార్ ఈ ఫోటొను షేర్ చేస్తూ.. బిల్ గేట్స్ ను కలవడం ఆనందంగా ఉందని.. అలాగే ప్రపంచంలోని గొప్ప విజనరీస్ లో ఒకరు.. అంతకంటే ఎక్కువ వినయంతో ఉన్నారు.. మీరు నిజంగా ఒక స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ఇక మహేష్ బాబు రెండు రోజుల్లో ఇండియా రానున్నారు. రాగానే త్రివిక్రమ్ సినిమా ఫైనల్ స్క్రిప్టును వినబోతున్నట్లు సమాచారం.

https://www.instagram.com/p/CfYGCEwvBtR/?igshid=YmMyMTA2M2Y=

Advertisement

 

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel