Gold Prices Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700 మేర దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.1,450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.70,260, 10 గ్రాముల పసిడి రూ.54,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


- హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,260గా ఉంది.
- వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
- అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,943 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.10 డాలర్లుగా ఉంది
Read Also :












