Gold Prices Today : భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఎక్కడ ఎంతంటే?

Updated on: April 12, 2022

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.450 ప్రియమైంది. కేజీ వెండి రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్ లో  పది గ్రాముల బంగారం ధర రూ.54,200గా ఉంది. కిలో వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.
  • వైజాగ్ లో10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 14 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,958 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.21 డాలర్లుగా ఉంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel