Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధర… ఏపీ, తెలంగాణలో ఎతంటే?

Updated on: April 9, 2022

ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో బంగారం వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు మళ్లీ పెరిగాయి. దాదాపు స్వచ్ఛమైన పసిడి ధర రూ. 460 మేర పెరిగింది. కేడీ వెండి ధర 330 రూపాయలు ప్రియమైంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కిలో వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800 వద్ద కొనసాగుతోంది.  అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కిలో వెండి ధర రూ.68,730గా ఉంది.
  • వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 4 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,934 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.81 డాలర్లుగా ఉంది.

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel