Nirmala Sitaraman: వెటకారంగా మాట్లాడితే ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసంటూ నిర్మలమ్మ ఫైర్!

Nirmala Sitaraman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండ్రోజులుగా వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆమె తాజాగా బీజేపీ కార్యాలయంలో  మీడియాతో ముచ్చటించారు. కేంద్రం వాటా ఉన్న ప్రతి పథకానికి కేంద్రం పేరు పెట్టాలని అన్నారు. రాష్ట్రం వాటా ఇచ్చిన వెంటనే కేంద్రం వాటాలు విడదలు చేస్తున్నామని తెలిపారు. నేను అడిగిన ప్రశ్నలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. అందుకే అరగంటలో సమాచారం తెలుసుకొని … Read more

Join our WhatsApp Channel