AP EAPCET 2025 : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జూలై 7 నుంచే ఏపీ EAPCET కౌన్సెలింగ్ ప్రక్రియ.. కంప్లీట్ షెడ్యూల్.. కీలక విషయాలివే..!
AP EAPCET 2025 : ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సులకు AP EAPCET 2025 కౌన్సెలింగ్ జూలై 7, 2025న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూలై 16లోపు ఆన్లైన్లో రిజిస్టర్ చేసి ఫీజు చెల్లించాలి.