Gold Prices Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700 మేర దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.1,450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.70,260, 10 గ్రాముల పసిడి రూ.54,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Prices Today
Gold Prices Today
  • హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,260గా ఉంది.
  • వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  •  అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,943 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.10 డాలర్లుగా ఉంది

Read Also : Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel