తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.390 మేర తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ. 280 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.67,280 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,410గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,590గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,410గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,280గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,410గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 ఉంది. కిలో వెండి ధర రూ.67,280గా ఉంది.
- అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,410గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 ఉంది. కేజీ వెండి ధర రూ.67,280గా వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,410గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 ఉంది. కేజీ వెండి ధర రూ.67,280వద్ద కొనసాగుతోంది.
- అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1904 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.74 డాలర్లుగా ఉంది.
Advertisement