వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Health Tips : రాత్రి పూట నిద్ర పట్టడం లేదా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !

health-tips-for-sleeping-problems

Health Tips : ఆకలి, నిద్ర అనేవి జీవులందరికీ సర్వసాధారణం. అయితే మారుతున్న బిజీలైఫ్​ కారణంగా మనుష్యులంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం అని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే నిద్రలేమి కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారంతా రాత్రుళ్లు నిద్ర పట్టక, ఏం చేయాలో తోచక… మరోవైపు ఉదయం అవుతూ ఉండడంతో సతమతం అవుతూ ఉంటారు. ఇక అదే ఉరుకులు పరుగుల … Read more

Crime News : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం.. కల్తీ కల్లుకు అయిదుగురు బలి !

5-men-dies-in-east-godavari-district-due-to-drinking-false-palm-wine

Crime News : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొదట ఇద్దరు మృతి చెందగా… కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. పూర్తి వివరాలలోకి వెళ్తే… జిల్లా లోని రంపచోడవరం … Read more

Minister Balineni : ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు : మంత్రి బాలినేని

minister-balineni-sreenivasulu-respond-about-prc-issue

Minister Balineni : ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఇది చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకోవాలన్నారు. గత రెండేళ్లుగా కరోనా … Read more

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… కొత్త మూవీ స్టార్ట్ !

mahesh-babu-and-trivikram-srinivas-new-movie-started-with-pooja-ceremony

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈరోజు ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈ మూవీ ఈ సంస్థలో రూపొందుతున్న ఏడో చిత్రం. అలానే మహేష్ బాబు కెరీర్ … Read more

Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ!

vasu-gave-a-twist-to-rishi-by-says-rishi-call-jagati-by-amma-word

Guppedantha Manasu Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి.. రిషి కి బట్టలు ఇవ్వమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వసు ఎలాగైనా జగతి తీసుకొచ్చిన బట్టలను రిషికి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇక రిషి ని తన దగ్గరికి పిలిపించుకుంటుంది. రిషితో తనకు రెండు గిఫ్టులు కావాలని అని.. బట్టలు తీసి చేతిలో పెట్టి ఇవి వద్దనకుండా … Read more

Karthika Deepam : కార్తీక్ కోసం మోనిత ఆరాటం.. కూతురి ప్రాణాలు కాపాడుకున్న డాక్టర్ కార్తీక్.. సంతోషంలో దీప!

karthika deepam serial latest episode

Karthika Deepam Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. డాక్టర్స్ ఈ ఆపరేషన్ చేయడం మా వల్ల కాదని.. డాక్టర్ కార్తీక్ మాత్రమే ఈ ఆపరేషన్ చేస్తాడని అనడంతో దీప ఎలాగైనా నేను డాక్టర్ కార్తీక్ గారిని పిలిపిస్తానని అంటుంది. దాంతో ఆ డాక్టర్స్ ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతారు. ఇక దీప బయటకు వచ్చి కార్తీక్ ను ఆపరేషన్ చేయమని … Read more

Ramanujacharya Sahasrabdi : అత్యంత వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు…

Ramanujacharya Sahasrabdi : శ్రీ రామానుజాచార్య వేయేళ్ల జాతర మొదలుయ్యింది. సమతామూర్తి గా పిలువబడే రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం చూడబోతోంది. శ్రీ రామానుజాచార్య స్వామి పదకొండవ శతాబ్దంలో భారతదేశంలో జన్మించిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహా సాధ్వికుడు. ఆయన 1003వ జయంతిని పురస్కరించుకుని ఈ ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ (Statue Of Equality)ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి … Read more

Technology News : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ. 75 వేల స్మార్ట్ టీవీ రూ. 28, 999లకే.. డోంట్ మిస్..!

Vu Premium Smart TV

Technology News : ప్ర‌ముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkar Sale) ఎల‌క్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంట్లోనే థియేటర్ ఫీల్‌తో సినిమాలు చూసేందుకు పెద్ద డిస్‌ప్లే ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా… అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే. 55 ఇంచుల 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం అదిరే ఆఫర్‌ అందిస్తుంది ఫ్లిప్ కార్ట్. ఏకంగా 55 ఇంచుల డిస్‌ప్లే ఉన్న టీవీ ఉంటే ఒకరకంగా ఇళ్లే థియేటర్‌లా మారిపోతుంది. … Read more

Red Sandals Smuggling : ఎర్ర చందనం అక్రమ రవాణా ఘటనకు బ్రేక్… ఇంట్లోకి దూసుకెళ్లిన కారు !

Red Sandals Smuggling : ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు రిజిష్ట్రేషన్ కలిగిన కారు ఈరోజు తెల్లవారు జామున 5 గంటల సమయంలో చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం, పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి కన్నలి గ్రామం ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి ఒక ఇంట్లోకి … Read more

Andhra Pradesh State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ” అమరావతే ” అని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి…

Andhra Pradesh State Ys Jagan mohan Reddy

Andhra Pradesh State : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని నేడు రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది … Read more

Join our WhatsApp Channel