Telugu NewsLatestGold prices today : స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,660కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉంది. కిలో వెండి ధర రూ. 200 పెరిగి 58,990 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,660గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,990గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,660గావద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640గా ఉంది. కిలో వెండి ధర రూ.58,990గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 53,660గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,990గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 53,660గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,990గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1774.85 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.95 డాలర్లుగా ఉంది.

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు