Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు… ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300కు పైగా పెరిగింది. కిలో వెండి రూ.40 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,270గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,320గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,795గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on may eigth

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,320గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,795గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,270గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,320గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,795గా ఉంది. కిలో వెండి ధర రూ.64,270గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,320గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,795గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,270గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,320గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,795గారూ.48,495గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,270గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1883 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.39 డాలర్లుగా ఉంది.