Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

YS Jagan : పేద ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఇళ్ల పట్టాలు!

YS Jagan : గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులకు

By Vinod Kumar

Published on: August 1, 2022 4:30 PM

Updated on: August 1, 2022 9:04 PM

---Advertisement---

YS Jagan : గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలని ఇళ్ల కార్యాక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. చేసిన పనులకు నిదులు కూడా సక్రమంగా విడుదల చేస్తున్నామన్న సీఎం… బిల్లలు వేగంగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలనున్నారు.

AP CM Jagan conducted review meeting on housing department

Advertisement

విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలలని సీఎం సూచించగా… అక్కడ 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. ఆప్షన్ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు… కాలనీల్లో సమాంతరంగా మౌళిక సదుపాయలా క్లపనా పనులపై దృష్టి పెట్టని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకించి ఒక ఫోన్ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Read Also : Napping : తరచూ నిద్రపోవడం వల్ల స్ట్రోక్, హైబీపీ వస్తాయట.. జాగ్రత్త సుమీ!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.