Telugu NewsLatestGold Price Today : మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

Gold Price Today : మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.440 ప్రియమైంది. కేజీ వెండి వరుసగా రెండో రోజూ రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పది గ్రాముల బంగారం ధర రూ.54,640గా ఉంది. కిలో వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,040గా ఉంది. అదే వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,640గా ఉంది.

Advertisement
Gold Price Today
Gold Price Today

కేజీ వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 19 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,971 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.52 డాలర్లుగా ఉంది.

Advertisement

Read Also : Gold prices today: బంగారం ప్రియులకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన ధరలు!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు