Chittoor accident: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం, ముగ్గురు మృతి!

Chittoor accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. జిల్లా కేంద్రంలోని రంగాచారీ వీధిలో రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భాస్కర్ అనే వ్యక్తికి ఇదే వీధిలో రెండతస్తుల భవనంలో ఉంటున్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. రెండో అంతస్తులో వీరు ఉంటుున్నారు. అయితే మంగళవారం రోజు … Read more

Viral video: హెల్మెట్ తలపై ఉంటే ప్రాణాలు మీ చేతిలో ఉన్నట్లే.. కాదంటారా ఈ వీడియో చూడండి!

Viral video: ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లకు హెల్మెట్, కార్లు నడిపే వాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పదే పదే ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. కానీ జుట్టు చెదిరిపోతుందని, ఉక్కపోస్తుందని, చీర, షర్టు నలిగిపోతాయంటూ వీటిని మన పెడ చెవిన పెడతాం. కానీ ఓ బైకర్ కు హెల్మెట్, కార్లో ఉన్న వ్యక్తి సీట్ బెల్టు ఉంటే దేవుడు మనతోనే ఉన్నట్లే అని అనిపిస్తుంది. కాదని చాలా మంది వాదిస్తుండొచ్చు. కానీ అదే నిజం అండి. అంత నమ్మకం … Read more

Viral video: ధూమ్ సినిమాలో హీరోలా చోరీ చేయాలనుకున్నాడు.. కానీ దొరికిపోయి!

Viral video: మొన్న కదులుతున్న రైలులోంచి ఓ వ్యక్తి దొంగతనం వీడియో చూసి ఇన్ స్పైర్ అయ్యాడో లేక ధూమ్ సినిమా హీరోను చూసి ఇన్ స్పైర్ అయ్యాడో తెలియదు కానీ.. కదులుతున్న రైల్లో ఉన్న ప్రయాణికుడి నుంచి ఫోన్ కొట్టేయబోయాడో వ్యక్తి. అయితే ఇతడు ఫోన్ కొట్టేయడం ఏమో కానీ ప్రయాణికుడు మాత్రం కిటీకీలోంచి ఇతని చేతులను లాగి పట్టుసేకున్నాడు. ఎంత వదలమని వేడుకున్న వదలకుండా నెక్స్ట్ స్టేషన్ వచ్చే వరకు అలాగే పట్టుకున్నారు. ఓ … Read more

Viral news : అందమే ఆమెకు శాపం, భర్త అనుమానంతో చివరికి!

nizamabad husband killed his wife out of suspicion in nizamabad district snr nzb

Viral news : అనుమానం పెనుభూతం. అది ఏ ఔషధానికి తగ్గని మాయదారి రోగం. అది మనసును దహించి వేస్తుంది. ఆ రోగం ఉన్న వారితో పాటు ఎదుటి వారు కూడా దానికి బలి కావాల్సిందే. నిద్ర పట్టనివ్వదు, సరిగ్గా తిననివ్వదు, ఏ పని చేసినా పరధ్యానం, అందుకే ఆ మాయదారి రోగం చాలా ప్రమాదకరం. దాంపత్య జీవితంలో అనుమానం అనే రోగం వస్తే.. అది ప్రాణాలనే బలిగొంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ అదే జరిగింది. సయ్యద్ … Read more

Wife Affair: ప్రియుడి మోజులో పడి భర్తనే హత్య చేసిందా మహిళ, ఎక్కడంటే?

Wife Affair: ప్రస్తుత కాలంలో బంధాలు, బాంధవ్యాలకు విలువ లేకుండా పోతోంది. ఆస్తులు, ఐదు నిమిషాల సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని, భర్త, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను చంపడం మన తరుచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్న భర్తను… మరో వ్యక్తి మోజులో పడి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా … Read more

Woman suicide : వరకట్న వేధింపులు తాళలేక పుట్టింటికొచ్చింది.. చివరకు!

Woman Suicide due to harassment of dowry at rajanna siricilla district

Woman suicide : అత్తింటి వరకట్న వేధఇంపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఎస్సై మామిడి మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లికి చెందిన ఓర్పుల ఎల్లయ్య తన కూతురు లాస్య అలియాస్ మనీళను సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలం ఇబ్రహీంనగర్ కు చెందిన కవాతి ఎల్లకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల నగదు, … Read more

Viral Video : ఇన్‌స్టా రీల్ తీస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..!

the-train-hit-the-person-taking-the-insta-reel

Viral Video : సోషల్ మీడియాకు యువత బానిసలుగా మారుతున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, యూట్యూబ్ షార్ట్స్ ను విపరీతంగా వాడేస్తున్నారు. పొద్దున లేచింది మొదలు మళ్లీ పుడుకునే వరకు అందులోనే మునిగి తేలుతున్నారు. చాలా మంది కుర్రకారు ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. విపరీతంగా ఫోన్ ను యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ లో అలా అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా కళ్లు ఫోన్ తెరపైనే ఉంచి … Read more

Crime news: భర్తను మార్చుకోవాలని ప్లాన్ వేసింది.. అదే అతడి పాలిట యమపాశమైంది!

Crime news: భర్త తరచూ తనను అనుమానించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎత చెప్పినా అతడు వినకపోవడంో బాధతో పుట్టింటికి చేరింది. ఏమైందని తల్లి అడగ్గా తన మనసులోని మాటలు చెప్పి భారాన్ని దించుకుంది. అయితే అల్లుడు కూతురును అనుమానిస్తాన్నడని తెలుసుకున్న ఆ తల్లి.. అతడిని మార్చి కూతురుకు మంచి జీవితాన్ని అందించాలనుకుంది. బావను భయపెట్టి చెల్లి జీవితం బాగుపడేలా చేయమని కొడుక్కు చెప్పింది. అదే వారి చేసిన తప్పు. కోపంతో వెళ్లిన కుమారుడు బావపై విరుచుకుపడ్డాడు. నా చెల్లినే … Read more

Viral news: సీఎంకు రక్తంతో లేఖ రాసిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral news: కుమారులకు తల్లి, కూతుళ్లకు తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమ ఎక్కువే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన తండ్రికి సిక్ష పడాలని పోరాటం చేసింది. అంతేనా తన తండ్రిని శిక్షించమంటూ నేరుగా ముఖ్యమంత్రి రక్తంతో లేఖ రాసింది. అయితే ఇదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర ప్రదేశ్ కు చెందిన లతిక, మనోజ్ బన్సల్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే … Read more

Serial killer: ఫేమస్ అవ్వాలనే కోరికతో ఆరు రోజుల్లో నలుగురిని హతమార్చిన సీరియల్ కిల్లర్!

Serial killer: ఫేమస్ అవ్వాలనే ఆశతో ఆ 19 ఏళ్ల బాలుడు ఏం చేశాడో తెలుస్తే అందరూ షాకవ్వాల్సిందే. చాలా మంది ఫేమస్ అయ్యేందుకు వివిధ స్టైల్స్ లో వీడియోలు చేయడమో, కొత్తగా ఏమైనా కనిపెట్టడం వంటివో చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం మనుషుల ప్రాణాలను తీశాడు. అది కూడా ఫేమస్ అవ్వడానికే. మధ్య ప్రదేశ్ కు చెందిన శివ్ గోండ్ అలియాస్ హల్కు… ముఖ్యంగా షాపింగ్ మాల్స్, భవనాల ముందు నిద్రిస్తున్న వారినే లక్ష్యంగా … Read more

Join our WhatsApp Channel