Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral news: సీఎంకు రక్తంతో లేఖ రాసిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral news: కుమారులకు తల్లి, కూతుళ్లకు తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమ ఎక్కువే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అ

By Vinod Kumar

Published on: September 4, 2022 2:00 PM

Updated on: September 4, 2022 1:46 PM

---Advertisement---

Viral news: కుమారులకు తల్లి, కూతుళ్లకు తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమ ఎక్కువే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన తండ్రికి సిక్ష పడాలని పోరాటం చేసింది. అంతేనా తన తండ్రిని శిక్షించమంటూ నేరుగా ముఖ్యమంత్రి రక్తంతో లేఖ రాసింది. అయితే ఇదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Woman write a letter with blood to cm for arrest his father

Advertisement

ఉత్తర ప్రదేశ్ కు చెందిన లతిక, మనోజ్ బన్సల్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో భర్త మనోజ్ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు విన్న కుమార్తెలు కిటికీలోంచి చూస్తుండగానే.. ఆమె చనిపోయింది. అయితే తల్లి మరణాన్ని కళ్లారా చూసిన ఆ కూతుళ్ల తండ్రికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలనకున్నారు.

కోర్టులే కేసు వేశారు. ఎతో కష్టపడ్డారు. అయినప్పటికీ ఆ కేసు ముందుకు సాగలేదు. దీంతో తమ తల్లి చావుకు కారణం అయిన తండ్రిని శిక్షించాలంటూ ముఖ్మమంత్రికి రక్తంతో లేఖ రాశారు. మీడియా చొరవతో ఈ లేఖ సీఎంను చేరగా.. కేసులో పురోగతి వచ్చింది. దీంతో అతడికి కఠిన కారాగార శిక్ష పడింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.