Viral news: సీఎంకు రక్తంతో లేఖ రాసిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral news: కుమారులకు తల్లి, కూతుళ్లకు తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమ ఎక్కువే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తన తండ్రికి సిక్ష పడాలని పోరాటం చేసింది. అంతేనా తన తండ్రిని శిక్షించమంటూ నేరుగా ముఖ్యమంత్రి రక్తంతో లేఖ రాసింది. అయితే ఇదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర ప్రదేశ్ కు చెందిన లతిక, మనోజ్ బన్సల్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే … Read more

Join our WhatsApp Channel