PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు అందరికీ కాకుండా కేవలం కొంత మంది రైతులకు మాత్రమే జమ కానున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆన్లైన్లో ఇ-కేవైసీ అప్డేట్ చేసే అవకాశం లేదు కాబట్టి రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో 2022 మే 31 లోగా ఇ-కేవైసీ చేయించాలి.ఈ విధంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే 11 వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇలా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో ఈ విడత డబ్బులు రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ మే 31లోగా చేయించుకోవాలి.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.