Rythu Bharosa : తెలంగాణ రైతులకు షాక్.. రైతు భరోసా జాబితా నుంచి 8 లక్షల ఎకరాలు తొలగింపు..!

Telangana Government omits 8 lakh acres from Rythu Bharosa list

Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి మద్దతును అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం చాలా మందికి అర్థం కాకపోవడంతో తెలంగాణలో రైతుల ఆనందం నిరాశగా మారింది. గతంలో రైతు బంధు పథకం కింద మద్దతు కోసం చేర్చిన దాదాపు 8 లక్షల ఎకరాలు ఇప్పుడు జాబితాలో లేవు. మరో 5 లక్షల ఎకరాల స్థితి కూడా పరిశీలనలో ఉంది. అలాంటి భూముల రైతులకు ప్రయోజనం ఆగిపోతుంది. కష్టాల్లో ఉన్న … Read more

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. 3 ఎకరాల వరకు ‘రైతు భరోసా’విడుదల.. మీ అకౌంట్లు చెక్ చేసుకోండి!

Telangana rythu bharosa funds released for 3 acres in Telugu

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. మీకు మూడు ఎకరాలు ఉన్నాయా? అయితే, మీ బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసాను అందిస్తోంది. మొన్నటివరకు రెండు నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా … Read more

Rythu Bharosa : మీకు రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా? ఆందోళన అక్కర్లేదు.. ఎందుకంటే?

Rythu Bharosa Money Released to farmers accounts telugu

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాలు ప్రారంభం నుంచే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా పథకం కింద కూడా పంట పెట్టుబడి సాయంగా … Read more

Rythu Bharosa : రైతన్నలకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. ఇప్పుడే మీ బ్యాంకు అకౌంట్లు చెక్ చేసుకోండి!

rythu bharosa

Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈరోజు నుంచే రైతన్నల బ్యాంకు అకౌంట్లో రైతుభరోసా డబ్బులు క్రెడిట్ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణలోని రైతులు జనవరి 26న ఈ స్కీమ్ ప్రారంభించింది. అప్పటినుంచి రైతన్నలు డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఆసక్తిగా ఎదురుచూశారు. నేటి నుంచి ఎకరం సాగు భూములకు సంబంధించి మొత్తం రూ. 17.03 లక్షల రైతుల అకౌంట్లకు … Read more

Join our WhatsApp Channel