Chandrababu : ఆ విషయం వివరించేందుకు స్వయంగా రంగంలోకి చంద్రబాబు…
Chandrababu : ఏపీ అసెంబ్లీలో తన భార్యకు జరిగిన అవమాన ఘటనను స్వయంగా చంద్రబాబే ప్రజలకు వివరించేందుకు బయటకు వస్తున్నారు. ఆయన ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే సభల్లో పాల్గొంటారని సమాచారం. ముందుగా ఆ పార్టీ సీనియర్ నేతలతో ఈ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కానీ వాటికి సరైన బూమ్ రాకపోవడంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి సభలకు హాజరు కావాలని చూస్తున్నారట. ఇటీవల బాబు జరిపిని కడప, చిత్తూరు పర్యటనల్లో కూడా వైసీపీ నేతలు తన … Read more