Revanth Reddy : మరో 40 సీట్లు చాలు.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు..
Revanth Reddy : ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కొన ఊపిరితో ఉందని చెప్పొచ్చు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి పార్టీలో నూతన ఉత్తేజం కనబడుతోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత రేవంత్ … Read more