Politics
Chandrababu Naidu : పార్టీ లైన్ క్రాస్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. వారిపై చర్యలు?
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరు చేస్తున్నదని చెప్పొచ్చు. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షలతో మొదలు పెట్టి ...
CM KCR : కేంద్రంతో సమరానికి సై.. మొన్న స్టాలిన్.. నేడు కేసీఆర్..?
CM KCR : సెంట్రల్లోని మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రుల జాబితా క్రమంగా పెరుగుతోంది. మొన్నటివరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ రేంజ్ మోడీ విధానాలను తప్పు బడుతూ వచ్చారు. ఇక ...
CM YS Jagan Cabinet : ఏపీ మంత్రులకు శుభవార్త.. అప్పటివరకు క్యాబినెట్ విస్తరణ లేనట్లే..?
CM YS Jagan Cabinet : ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ గురించి స్పష్టంగా చెప్పారు. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుత మంత్రుల పనితీరుపై ...
CM KCR : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్.. ‘ఈటల’ను దెబ్బతీసేందుకు మరో వ్యూహం!
CM KCR : హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు అధికార పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. వందల కోట్లు ఖర్చుచేసిన నియోజకవర్గంలో ఈటల చేతిలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ అవమానకరంగా భావిస్తున్నారని తెలిసింది. ...
Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. ఏపీ సీఎం అభ్యర్థిగా చిరంజీవి..?
Congress New Strategy : రాజకీయాల్లో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరూ ఊహించనిదే జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. రాజకీయ సమీకరణాలు కూడా ఒక్కసారిగా మారిపోతుంటాయి. ఇక ఆ ...
CM KCR : హుజురాబాద్ ఎఫెక్ట్తో రంగంలోకి కేసీఆర్.. టార్గెట్ బీజేపీగా సరికొత్త వ్యూహం
CM KCR : హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో బీజేపీ పై వెల్లగక్కిన అసహనమే ...
AP Legislative Council : ఏపీలో మండలికి అడుగు పెట్టేది వారే..
AP Legislative Council : ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని మండలి సభ అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఎలాంటి బిల్లును ప్రవేశ పెట్టిన అక్కడ టీడీపి బలమైనదిగా ఉండటంతో దానిని అడ్డుపడేది. ఇక చిరవకు ...
Botsa Satyanarayana : అమరావతి ఉద్యమంపై మరో బాంబ్ పేల్చిన మంత్రి ‘బొత్స’..
Botsa Satyanarayana : ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మొదటి నుంచి అమరావతి రైతులు చేస్తున్న ...
Pawan Kalyan : ‘పవన్’ను లైట్ తీసుకుంటే ఎవరికైనా మూడినట్టే.. వైసీపీని కలవరపెడుతున్న ఇంటెలిజెన్స్ నివేదికలు
Pawan Kalyan : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న వైజాగ్లో పవన్ నిర్వహించిన సభకు ఇసుకేస్తే రాలనంత జనం రావడమే ...