Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? జర జాగ్రత్త.. ఈ పని చేయకుంటే కార్డు రద్దు అవుతుంది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Ration Card New Rules in Telugu

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, జర జాగ్రత్త.. రేషన్ కార్డు పథకంలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు (Ration Card new Rules) పథకంలో కొన్ని మార్పులు చేస్తోంది. రేషన్ కార్డు కలిగిన కుటంబాలన్నింటికి ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తోంది. అంతేకాదు.. రేషన్ కార్డు పథకాన్ని లబ్దిదారులకు పారదర్శకతంగా అందించేలా కేంద్రం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. అందుకే, రేషన్ కార్డు కొత్త … Read more

Rythu Bharosa : మీకు రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా? ఆందోళన అక్కర్లేదు.. ఎందుకంటే?

Rythu Bharosa Money Released to farmers accounts telugu

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాలు ప్రారంభం నుంచే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా పథకం కింద కూడా పంట పెట్టుబడి సాయంగా … Read more

Rythu Bharosa : రైతన్నలకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. ఇప్పుడే మీ బ్యాంకు అకౌంట్లు చెక్ చేసుకోండి!

rythu bharosa

Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈరోజు నుంచే రైతన్నల బ్యాంకు అకౌంట్లో రైతుభరోసా డబ్బులు క్రెడిట్ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణలోని రైతులు జనవరి 26న ఈ స్కీమ్ ప్రారంభించింది. అప్పటినుంచి రైతన్నలు డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఆసక్తిగా ఎదురుచూశారు. నేటి నుంచి ఎకరం సాగు భూములకు సంబంధించి మొత్తం రూ. 17.03 లక్షల రైతుల అకౌంట్లకు … Read more

76th Republic day 2025 : గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఈసారి 76వ లేదా 77వ రిపబ్లిక్ డేనా?

76th Republic day 2025

76th Republic day 2025 : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం.. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కారణంగా భారత ప్రజాస్వామ్య గణతంత్రంగా మారింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం అంటారు. మొదటి గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న జరుపుకున్నారు. జనవరి 26న న్యూఢిల్లీలోని డ్యూటీ పాత్‌లో రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతిఒక్కరి మనస్సులో ఒకే ఒక ప్రశ్న ఉంది. ఈసారి దేశం జరుపుకునే … Read more

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

INLD chief Om Prakash Chautala passes away

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం తన గురుగ్రామ్ నివాసంలో కన్నుమూశారు. ఐఎన్ఎల్డీ సుప్రీమో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చౌతాలా హర్యానాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ కుమారుడు. శనివారం (డిసెంబర్ 21) మధ్యాహ్నం సిర్సా జిల్లాలోని తేజా ఖేరాలో … Read more

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana ration card holders must complete e kyc Process for ration cards

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి కోసం కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం చాలామందికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఇంకా ఇ-కేవైసీ చేసుకోని వారే ఎక్కువమంది ఉన్నారు. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసినవారికి మాత్రమే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరోసారి అవకాశం ఇస్తూ గడువును ప్రభుత్వం పొడిగించింది. గడువు తేదీ ముగిసేలోపు రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఇ-కేవైసీ … Read more

Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ గారి పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక ఎంపీగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను : మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

Kaikala Satyanarayana

Kaikala Satyanarayana : ప్రముఖనటుడు మచిలీపట్నం మాజీ ఎంపీ నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రసుత్త మచిలీపట్నం యం.పి వల్లభనేని బాలశౌరి. సత్యనారాయణ గారి భౌతికకాయాన్ని సందర్శించటానికి మహాప్రస్థానానికి చేరుకుని నివాళులు అర్పించారు యంపి బాలశౌరి, టీటీడి బోర్డు సభ్యులు దాసరి కిరణ్‌కుమార్‌. నివాళి అనంతరం బాలశౌరి మాట్లాడుతూ–‘‘ సినిమా పరిశ్రమలో పౌరాణిక, జానపద, చారిత్రక, సంఘీక చిత్రాలు అనే తారతమ్యాలు లేకుండా దాదాపు … Read more

Narendra Modi : సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?

PM Narendra Modi Gives Clarity on Singareni Privatization

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మోదీ మండిపడ్డారు. ప్రత్యేకించి కొందరు హైదరాబాద్ నుంచి కావాలనే రెచ్చగొడుతున్నారని మోదీ విమర్శించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతంగా ఉందని తెలిపారు. సింగరేణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువగా … Read more

Donald Trump : ట్రంప్ ఏం చెప్పబోతున్నాడు.. వచ్చేవారం అతిపెద్ద ప్రకటన చేయబోతున్నా అంటూ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..

Donald Trump Says He'll Make _Very Big Announcement_ Next Week

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే వారం అంటే.. నవంబర్ 15న ఈ ఏడాది మధ్యంతర ఎన్నికల ఓటింగ్ చివరి రోజు సందర్భంగా చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ మూడవ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీచేస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో … Read more

RGV Vyuham Movie : ‘వ్యూహం’ మూవీ రియల్ స్టోరీ ఇదేనట.. ఆర్జీవీ లెక్కల ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వర్మ టార్గెట్ ఎవరంటే?!

RGV Vyuham Movie : Tollywood sensational director ram gopal varma Reveals about vyuham movie story

RGV Vyuham Movie : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరో సంచలనానికి తెరలేపాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘వ్యూహం’ అంటూ మరో మూవీతో వస్తున్నాడు. వివాదాలే తన కెరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్న వర్మ పొలిటికల్ లీడర్స్ తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ఏపీ పాలిటిక్స్‌ మరింత హీట్ పెంచేందుకు ఆర్జీవీ రంగంలోకి దిగాడు. ఇటీవల సీఎం జగన్‌తో సమావేశమైన ఆర్జీవీ.. మరుసటి రోజునే రెండు మూవీలు తెరకెక్కించనున్నట్టు ట్విస్ట్ ఇచ్చాడు. … Read more

Join our WhatsApp Channel