రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా నేటి నుంచి మూడ్రోజుల పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడాని వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విపరీతమైన గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని… అత్యవసరం అయితే తప్ప ప్రజలు అస్సలే బయటకు రాకూడదని తెలిపింది.
చిన్న పిల్లలు, వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే ఎక్కువగా నీళ్లు తాగుతూ, జ్యూస్ లు, పండ్ల రసాలు తాగుతూ… ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బయట వేడి గాలిలో తిరిగితే.. వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పారు. రాత్రిళ్లు కూడా బయట పడుకోవడం వంటివి చేయొద్దని వివరిస్తున్నారు. బయట వీచే వడ గాలుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే వీలుందని… కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
IPL 2025 Points Table : LSG చేతిలో ఓటమి కారణంగా SRH భారీ నష్టాన్ని చవిచూసింది. ఒకే స్ట్రోక్లో…
This website uses cookies.