Telugu NewsLatestGold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.90 మేర పెరిగింది. కిలో వెండి రూ. 1,070 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.69,110గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Gold Price Today
Gold Price Today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,430గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,110గా ఉంది.
  • జయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,430గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కిలో వెండి ధర రూ.69,110గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,430గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కేజీ వెండి ధర రూ.69,110గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,430గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కేజీ వెండి ధర రూ.69,110 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,954.10 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.50 డాలర్లుగా ఉంది.

    Read Also :Gold Price Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు