Astrology: కుంభ రాశిలోకి ప్రవేశించనున్న శని… శని ప్రభావంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Astrology
Astrology

Astrology : నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలోకి మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శని మకర రాశి నుంచి ఈనెల 29వ తేదీ కుంభ రాశిలోకి ప్రవేశించారు. ఈ విధంగా శని రాశి మారడం వల్ల శని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. అయితే శని ప్రభావం ఉన్న ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఆ రాశులు ఎవరు వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం….

Astrology
Astrology

ఈనెల 29వ తేదీ శని మకరరాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా శని కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ క్రింది తెలిపిన మూడు రాశుల వారికి ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి.

Advertisement

మేష రాశి: మేష రాశి వారికి శనీశ్వరుడి చల్లని చూపులతో వారికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది.శని మీ ఆదాయ లాభాలకు సంబంధించిన గ్రహంలో ఉండటం వల్ల మీకు డబ్బుకు ఏ మాత్రం కొదువలేదు. జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని ఎదురు చూసే వారికి ఇదే అనువైన సమయం. ముఖ్యంగా ఈ రాశికి చెందినవారు వ్యాపారాలలో మంచి విజయాలను సాధిస్తారు.

వృషభ రాశి: వృషభ రాశి వారికి శని ప్రభావం మంచి ఫలితాలను అందిస్తుంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం,ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఈ మూడింటిలో ఏదో ఒక దానిని తప్పకుండా పొందుతారు. వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇవే అనువైన సమయం. ఇక వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Advertisement

ధనస్సు: ధనస్సు రాశి వారిపై శని ప్రభావం పడనుంది. శనీశ్వరుడు ఈ రాశి వారికి అన్ని మంచి ఫలితాలను ఇవ్వనున్నారు.ఇప్పటి వరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి ఇకపై ఆ బాధ నుంచి విముక్తి కలగనుంది. శనీశ్వరుడు కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ 3 రాశుల వారికి అద్భుతమైన అదృష్టాన్ని ఇవ్వనున్నట్లు జ్యోతిషం చెబుతోంది.

Read Also :Astrology tips : మీ కూతురిది ఈ రాశియేనా.. అయితే మీరు కోటీశ్వరులవ్వచ్చు!

Advertisement