Seven people died in indhore fire accident
Fire accident in inghore: మధ్య ప్రదేశ్ ఇందోర్ లోని విజయ్ నగర్ లో శనివాం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరో తొమ్మిది మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని బావిస్తున్నారు. పార్కింగ్ లో ఉంచిన వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి. మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు అగ్ని మాపక సిబ్బంది.
అయితే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం శవరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదం జరిగి… ఏడుగురు సజీవ దహనం జరగడం చాలా బాధగా ఉందని తెలిపారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Business Idea : ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై…
Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow…
ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA…
PM Kisan 20th Installment Date : PM కిసాన్ 20వ వాయిదాకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో పేరు లేని…
PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS,…
Shortest Day : భూమి భ్రమణ వేగం పెరిగింది. రోజు 24 గంటలు కాదు.. చంద్రుడు, భూమి ఒక భాగంలో…
This website uses cookies.