Gold Prices Today : స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Prices Today : ఏపీ, తెలంగాణలో బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. ఈరోజు కూడా అదే ధర కొనసాగుతోంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది.

నిన్నటితో పోలిస్తే… తులం వెండి ధర 8 రూపాయలు తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర 71 వేల 300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. కిలో వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
  • 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.51, 980 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71, 300గా ఉంది.
  • వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel