Krishnam raju : కృష్ణంరాజుకు తలకొరివి పెట్టేది ప్రభాస్ కాదు.. మరెవరో తెలుసా?

Updated on: September 13, 2022

Krishnam raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి సినీ లోకంతో పాటు యావత్ ప్రజానీకాన్ని విషాదంలోకి నెట్టేింది. సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందిన రెబల్ స్టార్ లేరని తెలిసిసినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ సహా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగేందుకు కృష్ణం రాజు చాలానే కృషి చేశారు.

krishnam raju funeral updates inn prabhod
krishnam raju funeral updates inn prabhod

Krishnam raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి..తలకొరివి పెట్టేది మరెవరో తెలుసా..

అయితే కృష్ణం రాజు చనిపోవడంతో అందరూ ప్రభాస్ యే తలకొరివి పెడతారనుకున్నారు. కానీ ఇంతలో అనూహ్యంగా మరో వ్కక్తి పేరు బయటకు వచ్చింది. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్.. కుటుంబానికి పెద్ద కుమారుడైన ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణం రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఈరజు మధ్యాహ్నం మెయినాబాద్ ఫౌంహౌజ్ లో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణం రాజుకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. కృష్మం రాజుకు ముగ్గుకు కూతుళ్లు కావడంతో ఆయన వారసుడిగా ప్రభాసం అందరికీ పరిచయం అయ్యారు.

Advertisement

Read Also : Krishnam Raju : కృష్ణం రాజు తీరని కోరిక ఏంటో తెలుసా..?

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel