Post Office Scheme : మీ ఉద్యోగంతో పాటు ఈ పోస్టాఫీస్ పథకంతో ప్రతి నెలా రూ. 5,550 డబ్బు సంపాదించండి..

Post Office Scheme : మీ ఉద్యోగంతో పాటు అదనంగా సంపాదించవచ్చు. తద్వారా మీరు రూ. 5,550 ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office Scheme : ఒక సామాన్యుడికి జీతం ఎప్పుడూ సరిపోదు. ఎందుకంటే.. ద్రవ్యోల్బణం ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో మీ ఉద్యోగంతో పాటు సంపాదించే అవకాశం వస్తే.. అది ఆర్థికంగా సాయపడుతుంది. అందులో పోస్టాఫీసు పథకంలో చేరితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. అంటే.. ప్రతి నెలా రూ. 5,550 సంపాదించవచ్చు.

పోస్టాఫీస్ అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్యారెంటీతో రాబడిని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఉద్యోగంతో పాటు అదనంగా సంపాదించవచ్చు. తద్వారా మీరు రూ. 5,550 ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

Post Office Scheme : రూ. 5వేలు ఎలా సంపాదించాలి? :

పెట్టుబడి మొత్తం : రూ. 9 లక్షలు
రాబడి : 7.4 శాతం
వ్యవధి : 5 సంవత్సరాలు

Advertisement

Read Also : PM Kisan 20th Installment Date : పీఎం కిసాన్ 20వ విడత ఈ తేదీనే విడుదల? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలంటే?

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్‌లో రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.4 శాతం చొప్పున ప్రతి నెలా రూ.5,550 సంపాదిస్తారు. మీరు ఈ ఆదాయాన్ని 5 ఏళ్ల పాటు పొందవచ్చు.

Post Office Scheme : మెచ్యూరిటీకి ముందే క్లోజింగ్ చేయొచ్చా? :

పోస్టాఫీసు అధికారిక వెబ్‌సైట్ (Post Office  Website) సమాచారం ప్రకారం.. మీరు ఈ పథకం నుంచి ఒక ఏడాది వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు. ఒక వ్యక్తి 3 ఏళ్ల ముందు డబ్బును విత్ డ్రా చేసుకుంటే.. డిపాజిట్ చేసిన మొత్తంలో 2 శాతం తగ్గుతుంది. 3 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్ డ్రా చేస్తే.. డిపాజిట్ చేసిన మొత్తంలో 1 శాతం తొలగిస్తారు.

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఎవరెవరు అప్లయ్ చేసుకోవచ్చు? :
ఈ పథకం కింద ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంటు కోసం అప్లయ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అనారోగయ సమస్యలతో బాధపడే వారి కోసం తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి పేరుతో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel