Crime News : ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చెల్లి… చివరికి ఏమైందంటే ?
Crime News : సొంత సోదరి పైనే అక్క పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పుట్టింటి వారి తరఫున వారసత్వంగా సంక్రమించే ఆస్తి కోసం అక్కపై చెల్లెలు పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించగా… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. పోలీసుల కధనం ప్రకారం… … Read more