Telangana – BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి మోడీపై రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్కు వెళ్లి అక్కడి సీఎంలను, ఇతర నేతలను కలిసి వచ్చారని వివరించారు. అయితే ఈ సమావేశాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదని చెప్పాలి. ఇక టిఆర్ఎస్ పార్టీని జాతీయస్థాయిలో తీసుకెళ్లి పిఎం కావాలనే కెసిఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యిందనే చెప్పాలి.
ఇక ఈ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ ఫ్రంట్ స్టెప్ కు బ్రేక్ పడినట్లు అయింది. ఇక ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలలో బిజెపి పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని భావించిన కేసీఆర్ కు చుక్కెదురయింది. ఈ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయలని కలలు కన్నాడు. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు ఆయన కలలను కలలుగానే మిగిల్చి వేశాయి. ఇక బిజెపి హవా ఇలాగేకొనసాగుతుందని త్వరలోనే తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగుర వేస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.