These three zodiac signs are very luckey
Astrology : జూన్ నెలలో శనీశ్వరుడి వక్ర గమనం తర్వాత అంటే జూలై నెలలో గురు గ్రహం వక్రంలోకి వస్తాడు. జూలై 29వ తేదీన గురు గ్రహం మీన రాశిలోకి వస్తాడు. ఇక నవంబర్ 24న తరిగి సక్రమంలోకి వస్తాడు. ధనం, సంపన్నతకు గురువు ఏఎదురుగా ఉండటం వల్ల ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మూడు రాశులు ఏవి, వారికి కల్గే లాబాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బృహస్పతి తిరోగమనం కారణంగా వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అంతే కాదు దీర్ఘకాలంగా పెండిండ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి గురువారం గురు గ్రహానికి శనగలు సమర్పిస్తే… చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అంతే కాదండోయ్ కుంభ రాశి వారికి బృహస్పతి తిరోగమనం వల్ల వ్యాపారం లాభిస్తోంది. అలాగే చేయాల్సిన పనులు అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్లు జాగ్రత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. లాభదాయకంగా ఉంటుంది.
Read Also : Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు ఈరోజు కచ్చితంగా శుభవార్త వింటారు.. ఓ లుక్కేయండి!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.