Politics
Minister roja : రోజాకు షాకిచ్చిన సీఎం జగన్.. ఆ పదవి నుంచి తొలగింపు!
Minister roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. అయితే వైసీపీలో కీలక నేత అయిన ఈమె ...
CM KCR : గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ తేనీటి విందు.. ఏం మాట్లాడారో తెలుసా?
CM KCR : దాదాపు 8 నెలల విరామం తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11వ తేదీన అక్కడికి సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ...
Pawan kalyan: తెలంగాణలో కూడా పోటీకీ సిద్ధమేనంటున్న పవన్ కల్యాణ్..!
Pawan kalyan: వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ...
Education department: టీచర్ల ఆస్తుల వివరాలు ప్రతి ఏటా చెప్పాల్సిందేనట..!
Education department: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక జీవో జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో భోదించే టీచర్ల ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆస్తులు అమ్మాలి అనుకున్నా, కొనాలి ...
Ration cards: రేషన్ కార్డులపై ఆర్థిక శాఖ అలర్ట్.. కేంద్రానికి హెచ్చరిక
Ration cards: కరోనా లాక్ డౌన్ సమయంలో కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని తీసుకువచ్చింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత రేషన్ స్కీమ్ ను అమలు చేసింది. 5 కిలోల బియ్యాన్ని ...
Narendra Modi : చెత్తను తొలగిస్తున్న ప్రధాని మోదీ.. వైరల్ వీడియో..!
Narendra Modi : దేశంలో స్వచ్చభారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ స్వచ్ఛ మిషన్ దేశంలోని నగరాలన్నీ చెత్త రహితంగా మార్చేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. ఆదివారం ...
CM KCR on agnipath: సికింద్రాబాద్ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. 25 లక్షల ఆర్థిక సాయం!
CM KCR on agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ...
AP News: తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలు ఇవ్వాలి.. పేద ఇల్లు నిర్మాణాలకు అండగా నిలవాలి.. సీఎం జగన్
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతగా నిర్దేశించుకున్నఅంశాలకు బ్యాంకుల సహకారం కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం జరిగిన 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలు ...
Funds for telangana : రైతులకు శుభవార్త.. తెలంగాణకు అప్పు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Funds for telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 4 వేల కోట్ల రూపాయల అప్పు పుట్టింది. అప్పు పుట్టడంతో త్వరలోనే రైతు బంధు నిధులను ...
Amalapuram: కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. తగలబడిపోయిన మంత్రి ఎమ్మెల్యే ఇళ్లులు.. అసలేం జరిగిందంటే..?
Amalapuram : ఏపీలో 13 జిల్లాల నవ్యాంధ్రను 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మారిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం ...














