Sri reddy: శ్రీ రెడ్డి పనస కాయల కూర.. తింటారా అంటూ బోల్డ్ బ్యూటీ హెడ్డింగ్!

Sri reddy
Sri reddy

Sri reddy : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య శ్రీ రైడ్డి తన వంటలతో నానా రచ్చ చేస్తోంది. యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. ఓ వైపు వంట చేస్తూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది.

YouTube video

Advertisement

ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు… ఇలా ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలను చేస్తూ పల్లెటూర్లలో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వంటకం గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది.

తాజాగా శ్రీ రెడ్డి పనస కాయ కూర వండింది. ఇన్నాళ్లూ నాన్ వెజ్ వంటకాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ తాజాగా పసన కూరతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. ఘాటు ఘాటు మాటలతో పాటు అధ్భుతమైన రుచి చూపిస్తున్న శ్రీ రెడ్డిపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీ రెడ్డి… కొందరు వెధవలు నీవి పనస కాయల్లాగా ఉన్నాయన్నారని.. అవి ఏంటో వాళ్లకే తెలియాలంటూ మండిపడింది.

Advertisement

Read Also :Srireddy : బాబోయ్.. శ్రీరెడ్డి అరాచకం చూడండి.. చిన్న గుడ్డపిలక చుట్టుకుని ఎద అందాలతో రెచ్చిపోయిందిగా..!

Advertisement