Sri reddy : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య శ్రీ రైడ్డి తన వంటలతో నానా రచ్చ చేస్తోంది. యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. ఓ వైపు వంట చేస్తూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది.
ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు… ఇలా ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలను చేస్తూ పల్లెటూర్లలో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వంటకం గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది.
తాజాగా శ్రీ రెడ్డి పనస కాయ కూర వండింది. ఇన్నాళ్లూ నాన్ వెజ్ వంటకాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ తాజాగా పసన కూరతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. ఘాటు ఘాటు మాటలతో పాటు అధ్భుతమైన రుచి చూపిస్తున్న శ్రీ రెడ్డిపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీ రెడ్డి… కొందరు వెధవలు నీవి పనస కాయల్లాగా ఉన్నాయన్నారని.. అవి ఏంటో వాళ్లకే తెలియాలంటూ మండిపడింది.
- Sree Reddy : బూతులు మాట్లాడుతూ మరో వైపు నోరూరించే పీతల కూరతో రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి!
- Srireddy Bold Comments : ‘మీ బోడి పెద్దరికం ఎవడు అడిగాడు’.. మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- Sri Reddy Boti Curry : తెలంగాణ స్టైల్లో శ్రీరెడ్డి బోటి కూర.. వెరైటీ వంటలతో హీటెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ.. తినేవాళ్లకు పసందు.. చూసేవాళ్లకు కనువిందు!
















