Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horocope: ఈ రెండు రాశుల వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా విఘ్నాలే..!

Horocope: ఈరోజు అనగా జులై 24వ తేదీ ఆదివారానికి సంబంధించిన పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ప్రధాన గ్రహాలైన

By Vinod Kumar

Published on: July 24, 2022 6:00 AM

Updated on: July 24, 2022 12:27 AM

---Advertisement---

Horocope: ఈరోజు అనగా జులై 24వ తేదీ ఆదివారానికి సంబంధించిన పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఎదురవుతాయని సూచిస్తున్నారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

These two zodiac signs are be care ful in this day

Advertisement

మిథున రాశి.. మిథున రాశి వాళ్లు ఈరోజు ఏ పని ప్రారంభించిన అందులో విఘ్నాలు ఎదురవుతాయి. కేవలం పనులే కాదండోయ్, చేపట్టిన కార్యక్రమాల్లో కూడా సమస్యలు వస్తాయి. మనో ధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మి ఆరాధన, కనకధారాస్తవం చదవాలి.

తులా రాశి.. తులా రాశి వాళ్లకు కూడా ఈరోజు చేయబోయే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఎలాంటి ఆటంకాలు కల్గకుండా చూసుకుంటూ పనులు చేస్కుంటేనే కాస్తయినా మంచి జరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరి చేరనీయకండి. నవగ్రహధ్యాన శ్లోకం చదివితే మంచిది .

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.