Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope: ఈ మూడు రాశుల వాళ్లు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

ఈరోజు రాశి ఫలాలు.. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువ, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచ

By Vinod Kumar

Published on: April 29, 2022 5:59 AM

Updated on: April 29, 2022 5:59 AM

---Advertisement---

ఈరోజు రాశి ఫలాలు.. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువ, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కన్యా రాశి.. దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే అనుకున్నది త్వరగా సాధిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా దర్శనం శుభ ప్రదం.

these three zodaic signs are be careful

Advertisement

తులా రాశి.. ఈ రాశి వాళ్లకు నేడు పలు రకాల ఆటంకాలు ఎదురవబోతున్నాయి. కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది. వృశ్చిక రాశి… అలాగే ఈ రాశి వాళ్లు పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.