Screenshot 2022-08-19 130900
UPI transaction charges : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. పెద్ద పెద్ద షాపిగ్ మాల్స్ నుంచి చిన్న బడ్డీ కొట్ల వరకు అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలో డబ్బులు పంపుతున్నారు. అంతే షాపింగ్, సినిమాలు, ప్రయాణాలకు సంబంధించిన కూడా వీటి నుంచే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే వీటి నుంచి డబ్బులు పంపుతుంటే ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇక నుంచి ఛార్జీలు వీటిపై ఛార్జీలు విధించేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేస్తోంది.
యూపీఐ బేస్డ్ గా ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పీపీఐలపైనా ఈ ఛార్జీలు విధించాలని ఆర్బీఐ భావిస్తోంది. యూపీఐ అధారిత లావాదేవీలపై కాకుండా.. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. అయితే వీటికి కూడా ఛార్జీలు చెల్లించాల్సిందేనట. ఇందుకు సంబంధించి ఆగస్టు 17న డిస్కషన్ పేపర్ ను విడుదల చేసింది. ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను కోరింది.
ఈ ఛార్జీల విధింపు అనేది అందరూ ఆమోదించే విధంగానే ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. ప్రస్తుతం కొన్ని ఆర్థిక సంస్ధలు ఐఎంపీఎస్ రుసుమును పెంచాయి. ఆర్బీఐ ప్రచురించిన నివేదికరలో బారోయే రోజుల్లో ఈ ఛార్జీలను నిర్వహిస్తుందని ప్రతిపాదించింది.
Read Also : Insta new features : ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లు!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.