PM Kisan yojana: పీఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారులకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. అయితే ఈ విషయం ఏమిటో తెలుసుకొని డబ్బులు మీ ఖాతాలో పడేలా చేస్కోండి. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ విడత పీఎమ్ కిసాన్ యోజన డబ్బులను రైతుల ఖాతాలో వేయబోతుంది. కేవైసీని పూర్తి చేయడానికి గడువును కూడా పెట్టింది. అయితే ఈ కేవైసీ తప్పనిసరి. కేవైసీ గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని కూడా కేవైసీని హాయుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత కాలం క్రితం కిసాన్ యోజన పోర్టల్ లో ఈ కేవైసీ సదుపాయాన్ని నిలిపి వేసిన కేంద్ర ప్రబుత్వం… ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. 11వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా చేసుకోవాలో ఇఫ్పుడు తెలుసుకుందాం.
మొబైల్ లేదా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ సాయంతో ఇంట్లో కూర్చొని ఈ కేవైసీ చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు పీఎమ్ కిసాన్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం సమీపంలోని సీఎస్ సీ కేంద్రాలను సంప్రదించండి. అయితే ఇందుకోసం చివరి తేదీ మే 30, 2022 వరకు కొనసాగించారు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.