Corona Virus: కరోనా మహమ్మారి గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నింటిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే గత మూడు వారాల నుంచి ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలో కొత్తగా 3324 పాజిటివ్ కేసులు నమోదు కాగా 40 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూదేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే మరణాల రేటు స్వల్పంగా తగ్గినప్పటికీ మూడు వేలకు పైగా కేసులు నమోదు కావడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా 4వ దశ ప్రతి ఒక్కరిలో తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో నిపుణులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకురావాలని అలాగే ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి అనుమతి తెలపాలని సూచించారు. ఏ ప్రయాణికుడిలో అయినా కరోనా లక్షణాలు కనబడితే వెంటనే వారిని విమానాశ్రయంలోని పరీక్షల ల్యాబ్ కి తరలించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.అదే విధంగా దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచి పలు ఆంక్షలను అమలు చేస్తోంది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.