Viral News: సాధారణంగా పిల్లలు చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత వారికి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసి వారి పిల్లలను చూడాలనే కుతూహలం ప్రతి ఒక్క తల్లిదండ్రులలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు కూడా తన కొడుకును ఎంతో కష్టపడి చదివించి చదువు కోసం పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేసి అతనిని పైలెట్ చేశారు.పైలెట్ అయిన తర్వాత తన కొడుకు వివాహం కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా 2016వ సంవత్సరంలో ఘనంగా వివాహం చేశారు.
కోర్టులో ఈ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే..ఏడాదిలోపు తన కోడలు తమ చేతిలో మనవడు మనవరాలు పెట్టకపోతే వారు ఐదు కోట్ల రూపాయలు తల్లిదండ్రులకు చెల్లించాలని కోర్టు ద్వారా తన కొడుకు కోడలకు వార్నింగ్ ఇప్పించారు.చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించి పెద్ద చేసిన తర్వాత కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడిన తన జీవితంపై తన కోడలు నియంత్రణ తీసుకుందని, అలా చేయడమే కాకుండా తమ కొడుకును తన నుంచి దూరం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి తన కొడుకు కోడలు ఏడాదిలోపు పిల్లల్ని కనాలని లేదంటే 5 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.